Home » Stages protest
రాష్ట్రంలో నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాట్ పేరుతో మోదీ 33రూపాయలు, సీఎం కేసీఆర్ 32రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.