Home » Stampede At Chandrababu Meeting
చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని విమర్శించారు కొడాలి నాని. ఇటీవల కాలంలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని చంద్రబాబు బలిగొన్నారని అన్నారు.
గుంటూరు తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం కలచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటు�
నాలుగు రోజుల్లోనే రెండో దుర్ఘటన. మొన్న కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.