Home » Stampede In Bharat Jodo Yatra
హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఎంజే మార్కెట్ దగ్గర జనం కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.