Home » Starts From Today
రెండేళ్ల తరువాత మ్యాచ్ లు పూర్తిగా భారత్ లోనే జరుగుతున్నాయి. ముంబై లో మూడు, పూణేలో ఒక మైదానంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అన్ని లీగ్ మ్యాచ్ లు ముంబై, పూణే లోనే నిర్వహిస్తారు.
సింగరేణి సంస్థలో ఈ రోజు (డిసెంబర్ 16, 2019) నుంచి 52వ వార్షిక రక్షణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జీఎం పర్సనల్ ఆనందరావు తెలిపారు. మొత్తం 11 ఏరియాల్లోని అండర్గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్టులు, CHP, వర్క్షాపులు, సబ్ స్టేషన్లు, MVTC కార్యాలయాలు, హాస్పిటళ్�