Home » state government
ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. అందుకు నిరసనగా ఈనెల (మార్చి) 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందో�
కనీసం రూ.29,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. మద్యం తాగేందుకు ఇంతకుముందు ఉన్న 21 ఏళ్ల అర్హత వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణ�
కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి సంజయ్ వర్మను కలిశారు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.
కాళేశ్వరంప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరుల ద్వారా నిర్మించిందని పేర్కొంది. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపింది.
ఢిల్లీలో వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోకపోవడం విచారకరమని సీజేఐ అన్నారు.
ఉత్తర్ప్రదేశ్లో వైరస్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే డెంగీతో సతమతమవుతున్న యూపీలో తాజాగా జీకా కలవర పెడుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. పోలీసుల డిమాండ్లు మరియు అవసరాలను తెలుసుకోవడానికి రాష్ట్రంలో కొత్త పోలీస్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో పేదలకు ఖరీదైన ట్రీట్మెంట్ను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వం.. మరిన్ని ఆస్త్రులను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. రాజధాని చ�
Telangana Corona : గురువులపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రాణాలు విడుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా కరోనా కాటుకు బలవుతున్నారు. దీంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. మ�
అంకుల్..ఆకలి వేస్తోంది..అన్నం పెట్టవా..అని చిన్నారుల మాట వినగానే..ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మనస్సు చలించిపోయింది. వెంటనే తాను ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ ఆ ఇద్దరు చిన్నారులకు పెట్టేశాడు.