Home » Statewide Protest
హరియాణా, పంజాబ్లో రైతుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కేంద్రం ఖరీఫ్ ధాన్యాల సేకరణ ప్రారంభించనుంది.
కొవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన బాట పట్టింది. 10 డిమాండ్లతో బుధవారం (జూన్ 16) నుంచి నాలుగురోజుల పాటు టీడీపీ నిరసనలు చేపట్టనుంది.