-
Home » Statue Of Equality
Statue Of Equality
Hyderabad: హైదరాబాద్ నగరానికి అరుదైన గుర్తింపు.. అదేంటో తెలుసా?
అంబేద్కర్ విగ్రహావిష్కరణతో మరో సమతా సారథి హైదరాబాద్ గడ్డపై ఠీవిగా నిల్చొని విశ్వ సందేశం ఇస్తున్న నగరంగా కీర్తి గడించింది భాగ్యనగరం.
Samata Kumbh Brahmotsavam : నేటి నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు ..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో నేటి నుంచి ఈనెల 12 వరకు సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ పన్నెండు రోజులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రత
Statue Of Equality : ముచ్చింతల్కు వెళుతున్నారా ? అయితే మీ కోసమే
నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదని వెల్లడించింది. ఏప్రిల్ 2 ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం..
సీఎం కేసీఆర్_తో మాకు విభేదాలు లేవు
సీఎం కేసీఆర్_తో మాకు విభేదాలు లేవు
స్వర్ణమూర్తికి హైసెక్యూరిటీ
స్వర్ణమూర్తికి హైసెక్యూరిటీ
Statue Of Equality : స్వర్ణమూర్తికి హై సెక్యూర్టీ.. బుల్లెట్ ప్రూఫ్, జెడ్ కేటగిరి భద్రత
120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే...
Ramanuja Sahasrabdhi: శ్రీ రామానుజ స్వర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట
శ్రీ రామానుజ స్వర్ణమూర్తి ప్రాణ ప్రతిష్ట
CM KCR : ముగియనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు..
ఈనెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లో...
Ram Nath Kovind : రామానుజులు.. దేశ ప్రజల్లో సమతా చైతన్యం నింపారు-రాష్ట్రపతి కోవింద్
రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ తమిళిసై
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ తమిళిసై