Home » Steps Involved in Paddy Cultivation
కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 40 వేల ఎకరాలుగా అంచనా వేశారు. ఇందులో వరిసాగు 2 లక్షల 70 వేల ఎకరాలు కాగా పత్తి 48 వేల ఎకరాల్లో సాగుకానుంది. మొక్కజొన్న 10 వేల ఎకరాల్లో సాగుచేయనున్నారు. అయితే జిల్లాల్లో నీటిసౌకర్యం పుష్కలంగా ఉండటంతో గత ఐదారే�
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�