Home » stores
వీడియోలు చూస్తే కూర్చుంటే నెలకు రూ.30,000 జీతం ఇస్తామంటున్నాయి అమెరికా కంపెనీలు. పని ఏమీ చేయనక్కరలేదు..కేవలం సీసీ టీవీ ఫుటేజ్ చూస్తూ కూర్చుంటే చాలు..నెలకు 399 డాలర్లు (రూ.30 వేలు) ఇస్తామంటున్నాయి.
ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని దుకాణ యజమానులకు సూచించింది.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా పలు శాఖల్లో అవినీతి జరిగిందంటూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. దీనివల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని ప్రభుత్వం వెల్�
ఇకపై ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేందుకు స్విగ్గీ కంపెనీ రెడీ అయింది. దీనికోసం మంగళవారం(ఫిబ్రవరి-12, 2019) స్విగ్గీ స్టోర్స్ లను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా హర్యానా రాష్ట్రంలోని గురుగావ్ లో ఈ సేవలను ప్రవేశపెట్టింది. �