strategic message

    చైనాకు షాక్ : భారత్‌-అమెరికా యుద్ధ విన్యాసాలు…రంగంలోకి నిమిజ్

    July 20, 2020 / 05:30 PM IST

    లడఖ్ సరిహద్దులో భారత్‌-చైనాల మధ్య వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో​ కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్‌ నిమిజ్‌ అండమాన్‌, నికోబార్‌ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. లక్ష టన్నుల �

10TV Telugu News