streets

    Tirupati: కోలుకుంటున్న తిరుపతి.. నదుల్లా మారిన వీధులు

    November 13, 2021 / 09:18 AM IST

    రెండు రోజుల పాటు వణుకు పుట్టించిన భారీ వర్షాల నుంచి తిరుపతి కోలుకుంటుంది.

    మయన్మార్ విలవిల : ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్..సైన్యానికి చైనా అండ ?

    February 7, 2021 / 08:01 AM IST

    Myanmar shuts down Internet : సైన్యం చేతిలో చిక్కిన మయన్మార్‌ ఇప్పుడు విలవిలలాడుతోంది.. రోజులు గడుస్తున్న కొద్ది తమ అసలు రూపం చూపిస్తున్నారు సైనిక నేతలు. ఒక్కోక్కటిగా ఆంక్షలు విధిస్తూ.. ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ను బ్యాన్‌ చేసిన సైన

    ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తున్న ట్రంప్!

    November 14, 2020 / 12:38 PM IST

    Trump supporters refuse to accept defeat : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెట్టుదిగుతున్నారా…? ఓటమిని అంగీకరిస్తున్నారా.. ? అవుననే అంటున్నాయి వైట్‌హౌస్‌ వర్గాలు. ఇన్నాళ్లూ తాను ఓడిపోలేదంటూ మొండిపట్టు పట్టిన ప్రెసిడెంట్‌ తాజాగా తన ఓటమిని పరోక్షంగా అంగీకరించారు ట్రంప్..

    Mask వ్యర్థాలతో రిస్క్..ఎందుకో తెలుసా

    July 16, 2020 / 06:23 AM IST

    ప్రస్తుతం Corona Fever నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా వైరస్ స్టాప్ కావడం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బార�

    ఇదీ నిజం : ప్రజలు ఇళ్లు దాటకుండా…సింహాలను రోడ్లపైకి వదిలిన రష్యా

    March 24, 2020 / 12:56 PM IST

    కరోనా కట్టడిలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త సారాంశమేమిటంటే…రష్యాలో కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందో చూడండి. కరోనా వైర�

    హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడు.. రోడ్లపైకి తిరిగి వచ్చేసిన ఆవులు, కుక్కలు

    February 26, 2020 / 08:08 PM IST

    హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి

    రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా

    February 20, 2020 / 11:49 AM IST

    అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.  భారత్‌ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక

    భారీ భూకంపం: 18మంది మృతి

    January 25, 2020 / 01:55 AM IST

    టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైరటంలె అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇందులో 500మందికి పైగ�

    వైరల్‌గా మారిన కుక్క కనుబొమ్మలు

    October 30, 2019 / 09:23 AM IST

    నిజానికీ ఈ కుక్క స్పెషల్ బ్రీడ్ కూడా కాదు. రష్యాకు చెందిన బ్రాస్క్ వీధుల్లో ఉండే వీధి కుక్క ఇది. వీధుల్లో తిరిగే కుక్కను కాపాడిన వారు కనుబొమ్మల స్థానంలో దట్టంగా వెంట్రుకలు ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

10TV Telugu News