Home » Strict LockDown
కరోనా పుణ్యామని ప్రపంచమంతా సాధారణ జీవితానికి దూరమైపోయింది. మునుపటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. బయట కాలుపెడితే చాలు.. మాస్క్ మస్ట్ అయిపోయింది.
దేశంలో కరోనావైరస్ కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కరోనా కేసులకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.