Home » Strict Regulations
దేశంలో చాపకింద నీరులా కరోనా మళ్లీ విజృంభిస్తూ కలవర పెడుతోంది. పది రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు 10 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు వ్యాపార సంస్థలు కూడా స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి.
OTT యూజర్లకు చేదువార్త. రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫాంపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్ట్రీమింగ్ కంటెంట్ పై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యా్స్టింగ్ మినిస్ట