Home » Students Anxiety Retirement
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. గత వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన విద్యార్థులు సీఎం కేసీఆర్ వచ్చి తమ సమస్యల పరిష్క�