Home » Students Missing
ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం
అనకాపల్లి జిల్లా పూడిమడికలో విషాదం నెలకొంది. పూడిమడిక బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధులు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు తల్లిదండ్రులు,టీచర్స్ తిడతారు,కొడతారనే భయంతో పారిపోయారు. దీంతో ఈ విషయ
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం