Home » Students
Kota student suicide : రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలోని వసతిగృహంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. కోటా నగరంలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్�
ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్పై విచారణ జరుగుతోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాంకేతికతో యూనివర్సిటీ క్యాంపస్లలో ర్యాగింగ్ను నిరోధించవచ్చా ? అంటే అవునంటున్నారు పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పశ్చిమ బెంగాల్లోని యూనివర్సిటీ క్య
ఇది మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రాజకీయ ఎజెండా అని బీజేపీ ఆరోపించింది. పాఠశాలలో వీర్ సావర్కర్ గీతాలాపనను ప్రజలు వ్యతిరేకిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉందని మాజీ ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష
పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యాశాఖ జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. School Lock - Kakinada
ఒడిశా రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కటక్ జిల్లాలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించి 50 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచ
కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ఎంవీ కళాశాలలో విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎంవీ కళాశాలను మంగళవారం సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన తర్వాత ఆ స్థలాన్ని శుద్ధి చేసేందుకు విద్�
ముంబయి కళాశాలలో బురఖాపై కళాశాల యాజమాన్యం ఆంక్షలు విధించింది. ముంబయిలోని చెంబూర్లో బుధవారం ఓ కళాశాలలో బురఖాలు ధరించిన విద్యార్థినులను ప్రాంగణంలోకి రానివ్వకుండా నిషేధించింది. దీంతో కళాశాల గేట్ వెలుపల బాలికల తల్లిదండ్రులు,విద్యార్థులు న�
మాంసాహారం తినే విద్యార్ధులపై క్యాంటిన్ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారంటూ బాంబే IIT క్యాంటీన్ లో వివాదం చెలరేగింది. శాఖాహారులు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అనే పోస్టర్ పై వివాదం జరుగుతోంది.
అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.