-
Home » Students
Students
తెలంగాణలోని విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఉచిత బస్సు సౌకర్యం.. కానీ, వారికి మాత్రమే వర్తింపు..!
June 7, 2026 / 08:09 AM ISTTelangana Govt : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని సమాచారం.
తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే..
May 31, 2026 / 04:35 PM ISTఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది.
విద్యార్థులకు ఊరట.. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం.. ఇదే లాస్ట్ ఛాన్స్..
May 26, 2026 / 01:33 PM ISTScholarship : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ఊరటనిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కాలర్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ గడువును ఈనెలాఖరు వరకు పెంపు..
‘ఓరి మీ దుంపలు తెగ’.. స్వలింగ సంపర్కులుగా మారుతున్న పాక్, బంగ్లా కుర్రాళ్లు.. పెద్ద స్కెచ్చే ఇది..
April 18, 2026 / 11:48 PM ISTఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందని మండిపడ్డారు. ఆశ్రయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
‘తల్లికి వందనం’ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఈసారి వారిఖాతాల్లోకే డబ్బులు..
April 3, 2026 / 12:20 PM ISTTalliki Vandanam Scheme : ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు.
ఆహా.. విద్యార్థులకు శుభవార్త.. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం మెనూ ఇదే.. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా.. ఇంకా.. రోజుకోరకం
March 27, 2026 / 08:17 AM ISTTelangana Govt : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' మెనూను అధికారులు రిలీజ్ చేశారు. ఆరు రోజులు.. ఐదు రకాల టిఫిన్లు అందించనున్నారు.
తెలంగాణలోని విద్యార్థులకు గుడ్న్యూస్.. మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేపల కూర.. అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి
March 26, 2026 / 12:49 PM ISTvakiti srihari : రాష్ట్రంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు.
విద్యార్థులకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
February 28, 2026 / 12:54 PM ISTTelangana Govt : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతేకాక విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోవాల్సిందే..
February 24, 2026 / 07:22 PM ISTఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు సెంటర్ లోపలికి వెళ్లే ముందు ఎలాంటి సంతకం చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది.
తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం.. కానీ, 19రోజులే..!
January 8, 2026 / 08:44 AM ISTTelangana : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం…