Home » Students
మరోవైపు హెచ్సీసీబీ కంటెంట్ను అభివృద్ధి చేయడం, శిక్షకులను గుర్తించడం, నిపుణులైన శిక్షకుల సమూహాన్ని సృష్టించడం, విస్తరించడం కోసం ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్ (TTT) నిర్వహించడం, వర్చువల్-ఫిజికల్ క్లాస్రూమ్ సెషన్లను నిర్వహించడం వంటి వాటి�
క్రమశిక్షణ పేరిట విద్యార్థుల జుట్టును కత్తిరించిన ఉపాధ్యాయురాలి బాగోతం నోయిడా నగరంలో బట్టబయలైంది. నోయిడా సెక్టారు 168లోని శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు క్రమశిక్షణ ఉల్లంఘటన పేరిట విద్యార్థుల జుట్టున�
scooters to Meritorious Students : అసోం రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వనున్నట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశ
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో వైఫల్యాలు చవి చూసిన తరువాత విజయం సాధించిన వారెందరో ఉన్నారు. వారిలో 'అంకుర్ వారికూ' ఒకరు. ప్రస్తుతం యూట్యూబర్ గా, రచయితగా దూసుకుపోతున్న ఆయన తన ఫెయిల్యూర్ రెజ్యూమ్ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆయన లైఫ�
స్కూల్ లాస్ట్ డే అనగానే విద్యార్ధుల్లో కనిపించని దిగులు ఎలా ఉంటుందో.. స్కూలుని విడిచిపెడుతుంటే టీచర్లకు అలాగే ఉంటుంది. ఓ స్కూల్ టీచర్ తన జాబ్ చివరి రోజు విద్యార్ధులు పెయింట్ చేసిన డ్రెస్ ధరించి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఆనందంలో ముని
బకాయిపడ్డ ట్యూషన్ ఫీజు అడిగినందుకు కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడిపై ఇద్దరు విద్యార్ధులు కాల్పులు జరిపారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
తాగి పారేసిన పానీయాల డబ్బాలు రీసైకిల్ చేయడం ద్వారా ఎంతో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయవచ్చు. ముంబయివాసులు 'Cartons2Classooms' అనే చక్కని కార్యక్రమం ద్వారా వీటిని సేకరించి నిరుపేద విద్యార్ధులు చదువుకుంటున్న స్కూళ్లకు బెంచీలు, డెస్క్లు తయారు చేయించి �
విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో విద్యార్థులు కిటికీ గుండా ఏర్పాటు చేసిన తాడు ద్వారా కిందకు దూకడం చూడవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు
యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వచ్చే విద్యార్థులను ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచేందుకు అనుతించాలని స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కండక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ కార్పొర