Home » Students
స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన తండా దామ్ లేక్లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత ప
పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్నపాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృభాషలోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసివేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మంచిది. అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు.ASER REPORT వెల్లడించిన వివరాలు పిల్�
ఒకే పాఠశాలలో చదువుకుంటున్న ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని భావించారు. అయితే, వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ అబ్బాయి, అమ్మాయి పాఠశాలలోనే విషం తాగారు. అబ్బాయి మృతి చెందగా, అమ్మాయి పరిస్థితి �
ఓ అమ్మాయి కోసం కాలేజ్లో ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. విషయాన్ని గుర్తించిన 18 ఏళ్ల ఓ విద్యార్థి వారి మధ్యకు వెళ్లి.. వారి మధ్య నెలకొన్న గొడవ విషయంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్న ఆ విద్యార్థిని �
తరగతి గదిలో విద్యార్థుల ముందు ఓ టీచర్ డ్యాన్స్ చేశారు. ఆ టీచర్ కు ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తూ విద్యార్థులు ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, ఆ టీచర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటం స�
త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది.
సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్పీ పేర్కొంది. అంతే కాకుండా, �
యూనివర్సిటీలు అనగానే విద్యార్థులకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటారు. కానీ, అప్పుడప్పుడూ వాటిలో కోత తప్పదు. లక్నో యూనివర్సిటీ విధించిన తాజా నిబంధనే దీనికి నిదర్శనం. అక్కడ రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్లో తిరగడం చేయకూడదని నిబంధన వి�
కృష్ణానదిలో నలుగురు విద్యార్దులు గల్లంతు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులపై మంత్రి కేటీఆర్ వరాలు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీ