Home » subsidised
దేశంలో ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున టమాటాలను సబ్సిడీ ధరకు విక్ర
వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ముంబై, ఢిల్లీలో ధరలు పెంచారు. సబ్సిడీ సిలిండర్ పై ఢిల్లీలో 28పైసలు, ముంబైలో 29పైసలు పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై రూ.6 పెరిగింది. మే 1 2019 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింద�