Home » Sucharitha
మంత్రి పదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను లాంటిదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని హోం మంత్రి సుచరిత అన్నారు. ‘ర్యాలీ గురించి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్ లో వెళ్లాలని టీడీపీ నేతలు ప్రయత్నించారు. అలజడి సృష్టించి
దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా
దిశ చట్టం బిల్లు-2019ను హోంమంత్రి సుచరిత ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహిళలపై అత్యాచారానికి పాల్పడితే 21 రోజుల్లోగా ఉరి శిక్ష పడాలనే ఇటువంటి చారిత్రాత్మక దిశ చట్టానికి సంబంధించిన బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ అనడం సరికాదన్నారు.