Sukma Naxal encounter

    ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి .. 17మంది జవాన్లు మృతి

    March 22, 2020 / 10:02 AM IST

    ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన మావోయిస్టుల దాడిలో 17మంది జవాన్లు అమరులయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన జవాన్లు కూడ

10TV Telugu News