Home » sunday
ఢిల్లీలో 1,410 కొత్త కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కారణంగా 14 మంది మరణించారు.
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
వారం రోజులకోసారి ట్యాంక్ బండ్ వేదికగా జరిగే సండే - ఫండే ఈవెంట్ జనవరి 2 ఆదివారం రద్దు అయింది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గేదరింగ్స్ నిషేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు సామాన్య..
కరోనా, ఆర్థికమాంద్యం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆదాయాన్ని పెంచుకోవడంపై సర్కార్ దృష్టి సారించింది. ఖజానా పెంచుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ప్రభుత్వానికి ఎక్సైజ్శాఖతోపాటు.. రిజిస్ట్రేషన్ల ద్�
ఖగోళంలో కనిపించే వింతలపై ప్రతిఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఎప్పుడో సూర్యగ్రహణమో, చంద్రగహణమో వచ్చినప్పుడు ఇలాంటి అరుదైన క్షణాలను వీక్షిస్తుంటారు. సాధారణంగా కొన్ని మిలియన్ల దూరంలో ఉన్న గ్రహాలను టెలిస్కోప్ సాయంతో చూస్తుంటారు. అయితే ఈసారి అలా క�
ఇక నుంచి బెంగళూరు సిటీలో ప్రతి ఆదివారం లాక్డౌన్ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం యడ్యూరప్ప కరోనావైరస్ పరిస్థితిపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఆదివారాల్లో పూర్తిగా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని తప్పనిసర�
ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ను పొడిగిస్తారా.. ఎత్తేస్తారా అనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్డౌన్పై క్లారిటీ రావాలంటే ఆదివారం సాయంత్రం వరకూ ఆగాల్సిందే. రెండోసారి ముఖ్యమంత్రులు అందరితో శ�
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�