రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
new chairman of the Railway Board రైల్వేబోర్డు కొత్త ఛైర్మన్ మరియు సీఈఓగా సునీత్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ(CAA) గురువారం(డిసెంబర్-31,2020) ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పదవీ కాలం నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది. దీం�