Home » sunrises hyderabad
సన్ రైజర్స్, పంజాబ్ జట్లమధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ విజయం సాధించింది. 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు తడబడ్డారు.
ఢిల్లీ పోరాటం ఫలించింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు పృథ్వీ… పంత్ మెరుపులు కురిపించారు. ఓపెనర్ షా (56; 38 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) శుభారంభాన్ని నమోదు చేయడంతో చేధన సులు�
సన్ రైజర్స్ ధాటికి ఢిల్లీ క్రీజులో నిలిచేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఢిల్లీకి ముచ్చెమటలు పోయించింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయిన ఢిల్లీ.. హైదరాబాద్ కి 130 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టా�