Home » Sunstroke
Heat Wave : ఈ నెల 29వరకు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వడదెబ్బకు గురైన సందర్భంలో అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుని ప్రతాపానికి తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం(12 మే 2019) వడదెబ్బ తగిలి 8 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు వడదెబ్బ తగిలి మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వే
జానెడు పొట్ట నింపుకునేందుకు ఊరు కాని ఊరు వచ్చారు. కాయకష్టం చేసి పొట్ట నింపుకుంటున్నారు. కానీ కష్టాల కండగండ్లు ఆమెను ముంచెత్తాయి. ఎండలకు తట్టుకోలేని కట్టుకున్నవాడి ప్రాణం కడతేరిపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. గుండెల్లోంచి గోదావరి
హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య �