Home » super spreaders
రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాధ్ ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. 2021, మే 30వ తేదీ ఆదివారం నుంచి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...
Super Spreaders Vaccination: తెలంగాణలో ఇవాళ(28 మే 2021) నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. ఇవాళ, రేపు రెండురోజులపాటు వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్�
Super spreaders vaccination కరోనా కట్టడే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో లాక్డౌన్ సత్ఫలితాలిస్తోంది. 18గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటుండటంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరో పదిహేను రోజుల్లో కరోనా సెకండ్ వేవ్�
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ�
కొవిడ్ పేషెంట్ల అటెండెంట్లను హాస్పిటల్ లోనికి అనుమతించొద్దని తమిళనాడు ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొవిడ్ పేషెంట్ల
కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ఇందుకోసం ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది. తిరువనంతపురంలో ఉండే పుంథూరాలో గస్తీ కాస్తున్న తీరుతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించడం, మాస్కు�
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.