Home » SUPERNOVAS
మహిళల టి 20 ఛాలెంజ్ మూడవ సంవత్సరంలో కొత్త ఛాంపియన్ అవతరించింది. మినీ ఉమెన్స్ ఐపిఎల్ అని పిలువబడే మహిళల టి20 ఛాలెంజ్ ఫైనల్లో ట్రైల్ బ్లేజర్స్ సూపర్నోవాస్పై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్నోవాస్
మహిళల టీ20 చాలెంజ్ తొలి సీజన్ విజేతగా సూపర్ నోవాస్ నిలిచింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో వెలాసిటీపై విజయం సాధించింది. లీగ్ మ్యాచ్ లో మిథాలీ జట్టును ఓడించి ఫైనల్ కు అర్హత సాధించిన సూపర్ నోవాస్ మరోసారి వెలాసిటీ�
మహిళల ఐపీఎల్కు ట్రయల్ టోర్నీగా నిర్వహిస్తున్న ఉమెన్ టీ20 చాలెంజ్ ఫైనల్కు వచ్చేసింది. మూడు మ్యాచ్లలో భాగంగా మొదలైన టోర్నీలో 2మ్యాచ్లు ముగియడంతో మిథాలీ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. జైపూర్ వేదికగా గురువారం రాత్రి వెలాసిటీ వర్సెస్ సూపర్ నో�
ఉమన్స్ టీ20 చాలెంజ్లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన ట్రయల్బ్లేజర్స్ వర్సెస్ సూపర్నోవాస్ మే6న ముగిసింది. ఐపీఎల్ 2019కు మధ్యలో షెడ్యూల్ ప్లాన్ చేసిన బీసీసీఐ తొలి మ్యాచ్ను నిర్వహించింది. ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీతి కెప్టెన్సీ వహిస్తున్న సూపర్ న
ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్లు కెప్టెన్స