Home » Supplementary Exams
: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయి. మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.
AP Inter Supplementary Exam 2024 : మే 24న సప్లిమెంటరీ పరీక్షలు
ఇప్పటికే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,12,221 మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకోగా , మొత్తం 915 పరీక్షా కేంద్రాలను పరీక్ష నిర్వాహణకు అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9.30 నిమిషాల నుండి 12.45 వరకు జరుగుతుంది.
కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో పాటు విద్యార్థులు పై క్లాసులకు ప్రమోట్ అయిపోతున్నారు. పదోతరగతి పరీక్షలు లేకుండానే పాస్ అయినట్లుగా కన్ఫామ్ చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ �
ఏపీలో పదోతరగతి ఫలితాలను మంగళవారం (మే 14, 2019)న విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 17 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. షెడ్యూలు ప్�
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సోమవారం (మే 13, 2019)న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మే 13న ఉదయం 11.30 గంటలకు పదోతరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మే 13న విడ