Home » Supreme Court Coliseum
ఈ సందర్భంగా సుప్రీం కోర్టుపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలపై దృష్టిని ఆకర్షించిన సీజేఐ, తాను విమర్శలను ఆశావాద దృక్పథంతో చూస్తానని, ఇది వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అన్నారు
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరిని నియమించారు. ఈమేరకు ఆయన్ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే గతంలో జిస్టిస్ విక్రంనాథ్ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీలిజయం సిఫారసు చేయగా.. కేంద్ర ప్�