వారం రోజులుగా భారత్-పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. శాంతిని కోరుకుంటున్నామంటోన్న పాక్.. తమ అదుపులో ఉన్న భారత్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తామని ప్రకటించింది. �
పాక్ ఎయిర్ఫోర్స్ బలగాలు మరోసారి దాడికి యత్నిస్తోన్నట్లుగా తెలుస్తోంది. భారత మిలటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఈ మేర పూంచ్ సెక్టార్లో యుద్
భారత్పై దాడికి వచ్చిన యుద్ధ విమానాలను తరిమికొట్టేందుకు వెళ్లిన కమాండర్ అభినందన్ను పాక్ సైనికులు పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజాము జరిగిన దాడికి ప్రతిచర్యగా పాక్ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. భారత్కు యుద్ధ విమానాలతో ఎర వేసి పట్టుకో
12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు.. అండగా సుఖోయ్లు.. నిఘా డ్రోన్లు.. ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపుతో భారత సైన్యం ముందుకు కదిలింది. పాక్ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించి మరీ.. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్ గైడెడ్ బాంబుల వర్షం