Surya Baghavan

    రథ సప్తమి : తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ

    February 1, 2020 / 01:22 AM IST

    రథ సప్తమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరాధనలు కొనసాగుతున్నాయి. ఉదయం బ్రాహ్మి ముహుర్తంలోనే ఆదిత్య హృదయం పారాయణ సూర్య నమస్కారాలతో పూజలు మొదలుపెట్టా�

10TV Telugu News