Home » Sushil Modi
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ రాష్ట్రంలో ఉన్న 40 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలుస్తుందని ఆయన అన్నారు. కాగా, విపక్షాల మీటింగ్ మార్పు తీసుకువస్తుందని గురువారం తేజశ్వీ యాదవ్ అన్నారు.
బిహార్లో బీజేపీ దోస్దీని విడిచిన అనంతరం.. మణిపూర్లో కూడా ఉన్న పొత్తును తెంచుకుంటున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజుకే జేడీయూకి షాక్ తగిలింది. మణిపూర్లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు బీజేపీలో చేరారు. దీం
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.
JD(U) అధ్యక్షుడు నితీష్ కుమార్ NDA లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. NDA శాసనసభ పార్టీ సమావేశంలో శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవే�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. “కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న బాలీవుడ్ మాఫియా ఒత్తిడి
ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు 20ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపార�