-
Home » suspending the 19 opposition members in rajya sabha
suspending the 19 opposition members in rajya sabha
Piyush Goyal: ధరల పెరుగుదల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమే.. ప్రతిపక్షాలు కావాలనే అలా చేస్తున్నాయి..
July 26, 2022 / 06:16 PM IST
ధరల పెరుగుదల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం తెలిపారు. కానీ, విపక్ష సభ్యులు నిరంతరం సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు.