Home » suspending the 19 opposition members in rajya sabha
ధరల పెరుగుదల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం తెలిపారు. కానీ, విపక్ష సభ్యులు నిరంతరం సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు.