-
Home » Suspense Over Agenda
Suspense Over Agenda
Delhi : మమత ఢిల్లీ టూర్..రాజకీయవర్గాల్లో ఆసక్తి
July 26, 2021 / 09:30 AM IST
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. దీదీకి హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థ�