Home » Suspension Bridge Collapse
గుజరాత్ లో ఘోర విషాదానికి కారణమైన మోర్బీలో కేబుల్ బ్రిడ్జి 143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు.