Home » Swachh Bharat
తన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంకిత్ బైయన్పురియాతో కలిసి ఇందులో పాల్గొన్నట్లు మోదీ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు. స్వయంగా చెత్తను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ�
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(అక్టోబర్-1,2021) ప్రారంభించారు.
ప్రధాన నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా 2వేల 3వందల నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు వెలిశాయి. జాతిపిత, మహాత్మాగాంధీ (అక్టోబర్ 2) గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మేరకు కంపెనీ పబ్లిక్ టాయిలెట్లకు సంబంధి�
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా భారత రైల్వే ప్రతి స్టేషన్లో ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది.