Home » Swaminarayan Akshardham
అక్షరధామ్ ఆలయం నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు (శిఖరం లాంటి నిర్మాణాలు), తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. ఈ ఆలయంలో సాంప్రదాయ రాతి వాస్తు శిల్ప యొక్క అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం ఉంది.
UK ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దర్శనం అనంతరం రిషి సునక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.