Home » swarna palace srinivasa rao
ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ఇవాళ(ఆగస్టు 21,2020) విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. 8వ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కేసుని విచారించనుంది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన రమేష్ ఆసుపత్రి ముగ్గురు సిబ్బంది దాఖలు చేసిన బెయిల్ పిటిష�