Home » swatmanandendra saraswati
శారదా పీఠానికి రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని, శారదా పీఠం ఎవరికి వత్తాసు పలకదని, మంచి ఎటువైపు ఉంటుందో శారదా పీఠం అటువైపు ఉంటుందని శారదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పారు.
భారత యువత పక్కదారి పట్టకుండా హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో లక్ష చండీ మహా యజ్ఞం జరిగిందని, శారదా పీఠం చరిత్రలో ఇది మరువరాని ఘట్టం అని శరదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు.