Home » T.Congress Vari Deeksha
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.
స్టేజీపైకి ఎక్కిన ఆయన రేవంత్ వైపు చూడకుండా పక్కకు వెళ్లిపోయారు. అయితే..అక్కడే ఉన్న మరో సీనియర్ నేత వీహెచ్ దీనిని చూసి...కోమటిరెడ్డిని తీసుకొచ్చారు.