Home » t20 cricket match
ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య ఇవాళ మౌంట్ మౌంగనుయ్లో 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ టీ20 మ్యాచ్ కు కూడా వర్షం ముప్పుపొంచి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. పగటిపూట మౌంట్ మౌంగనుయ్ల
టీ20 క్రికెట్లో వెస్టిండీస్ టెస్ట్ స్పెషలిస్ట్ రహ్కీమ్ కార్న్వాల్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అట్లాంటా ఓపెన్ 2022 లీగ్లో కేవలం 77 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఇందులో 22 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుకు వేదికకానుంది.