Home » T20 WC 2024 Final
మ్యాచ్ విజయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ కూడా ఒకటని చెప్పొచ్చు..