-
Home » T20 World Cup
T20 World Cup
నమీబియాపై భారత్ ఘనవిజయం
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
నాలుగు వికెట్లు తీస్తే చాలు.. అర్ష్దీప్ సింగ్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. అశ్విన్ను అధిగమించినట్లే..
India vs Namibia : నమీబియాతో జరిగే మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొడితే భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ పేరున అరుదైన రికార్డు నమోదు కానుంది.
టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో టాప్ 5 థ్రిల్లింగ్ సూపర్ ఓవర్లు ఇవే..
అభిమానులు ఇలాంటి థ్రిల్ ను ఎక్స్ పీరియన్స్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ నరాలు తెగేంత ఉత్కంఠభరిత మ్యాచ్ లు జరిగాయి. టోర్నమెంట్ చరిత్రలో టాప్ 5 థ్రిల్లింగ్ సూపర్ ఓవర్లు ఇవే..
భారత్ను అధిగమించిన పాకిస్థాన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి.. కానీ..
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీ-2026లో భాగంగా గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో భారత జట్టును అధిగమించి పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
టీ20 వరల్డ్కప్ వేళ టీమిండియాకు బిగ్షాక్.. అనారోగ్యంతో అభిషేక్ శర్మ.. టోర్నీ నుంచి ఔట్ ?
Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ వేళ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యంతో తుదుపరి మ్యాచ్కు దూరమైనట్లు తెలుస్తోంది.
సూర్యకుమార్కు రోహిత్ అంటే ఎంత ప్రేమో.. టాస్ వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చి.. వీడియో వైరల్..
Suryakumar Yadav : ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
గంభీర్ సలహాతోనే గట్టెక్కాం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. కెప్టెన్ సూర్యకుమార్
Suryakumar Yadav : మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్య కుమార్ మాట్లాడుతూ.. టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాతోనే ఓటమి నుంచి గట్టెక్కామని చెప్పారు.
క్రికెట్ లవర్స్కు పండగే.. టీ20 వరల్డ్ కప్ కోసం ఎయిర్ టెల్, జియో, Vi ప్రీపెయిడ్ ప్లాన్లు.. లైవ్ మ్యాచ్ ఫ్రీగా చూడొచ్చు..!
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకునేవారి కోసం ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లతో ఉచితంగా క్రికెట్ మ్యాచ్ లు ఎంజాయ్ చేయొచ్చు.
భారత్తో మ్యాచ్ ఆడండి..! శ్రీలంక అభ్యర్థనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
IND vs PAK : శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఈనెల 15న పాక్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ యథావిధిగా జరిగే అవకాశం ఉంటుంది. : శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఈనెల 15న పాక్ �
ఏం జరిగినాసరే.. టీ20 వరల్డ్ కప్లో భారత్తో ఆడబోం.. పాకిస్తాన్ ప్రధాని సంచలన ప్రకటన!.. కారణం అదేనట..
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్ జట్టుతో జరిగే మ్యాచ్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై తాజాగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు.