-
Home » T20 World Cup
T20 World Cup
దెబ్బకు దెయ్యం దిగింది.. ICC ఝలక్ తో వెంటనే టీమ్ ని ప్రకటించిన పాకిస్తాన్
Pakistan Squad : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించింది.
పీసీబీ చీఫ్ నఖ్వి ఓవరాక్షన్.. గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ.. తలలు పట్టుకుంటున్న పాక్ క్రికెటర్లు..
ICC Warns Pakistan : పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టుపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుం
బంగ్లాదేశ్ జట్టుకు షాక్ల మీద షాక్లు.. ఆ దేశం ఎన్నికోట్లు నష్టపోతుందో తెలుసా?
T20 World Cup : భారత జట్టులో పర్యటించే సమయంలో జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మొండిపట్టును వీడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టును టీ20
బంగ్లాదేశ్ గేమ్ ఓవర్.. దాని ప్లేస్లో ఆడే కొత్త టీమ్ ఇదే.. ICC అధికారిక ప్రకటన
టోర్నీలో ఆడతారా? లేదా? అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తాము ఇచ్చిన అల్టిమేటమ్పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించకపోవడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ జట్టుకు బిగ్షాక్ తప్పదా.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్..? స్కాట్లాండ్కే అవకాశం ఎందుకు?
T20 World Cup : వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవటం దాదాపు ఖాయమైంది.
రెండేళ్లు భారత జట్టుకు దూరం.. SMATలో వీరబాదుడు.. కట్చేస్తే.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు..
Teamindia Squad : వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్తోపాటు ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే టీ20 ప్రపంచకప్నకు భారత జట్టును
గుడ్ న్యూస్ వచ్చేసింది.. ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ చూస్తారా? టికెట్ జస్ట్.. ఇలా బుక్ చేసుకోండి..
T20 World Cup : క్రికెట్ ఫ్యాన్స్కు భారీ శుభవార్తను అందిస్తూ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.
రోహిత్ భయ్యా నన్ను తిట్టాడు.. అవకాశం వస్తే నేను కెప్టెన్ అవుతా.. యశస్వీ జైస్వాల్ కీలక కామెంట్స్..
yashasvi jaiswa : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ కీలక కామెంట్స్ చేశాడు. ఓ సదస్సులో..
టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..! తెలుగు రాష్ట్రాలకు అన్యాయం..?
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) భారత్ వేదికగా జరగనుంది.
కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం.. ఏంది మామా ఇలా చేశావ్.. ఇంకో నాలుగు నెలలు ఆగాల్సింది..!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్కు