takes a boat ride

    గంగానదిలో ప్రధాని మోడీ బోట్ రైడ్

    December 14, 2019 / 10:30 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ  పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు.  ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం  యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం స�

10TV Telugu News