Home » Takkellapadu Village
Medico Tapasvi Case : గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో జరిగిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య తనను ఎంతగానో బాధించిందని.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వాపోయారు. సోషల్ మీడియా స్నేహాలతో యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తనను వేధిస్తు�
ప్రేమోన్మాది దాడిలో బలైన మెడికో విద్యార్థిని తపస్వి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో తపస్వి హత్య వార్త తెలిసి ఆమె తాత, నాన్నమ్మలు కుప్పకూలిపోయారు.
comprehensive land survey in AP : ఏపీలో సమగ్ర భూసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఏపీలో భూసర్వే జరగనుంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 2020, డిసెంబర్ 21వ తేదీ ఆదివారం కృష్ణా జ�