Home » Tamil Nadu Man
తమిళనాడు వాసి కువైట్లో దారుణ హత్యకు గురయ్యాడు. యజమాని చెప్పినట్లుగా ఒంటెల సంరక్షణ బాధ్యత తీసుకోలేదని, తమిళనాడు వాసిని యజమాని హత్య చేశాడు. అత్యంత క్రూరంగా హింసించి చంపాడు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పెట్రోల్ లీటరు ధర రూ. 120కి చేరింది. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లాలంటే ప్రజలు ఓసారి ఆలోచిస్తున్నారు. పట్టణాల్లో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తూ పనులు పూర్తిచేసుకొని...
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. లాక్డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్
తమిళనాడు రాజధాని చెన్నైకి 200 కి.మీ. దూరంలోని కుడలూరు జిల్లాలో శుక్రవారం (ఫిబ్రవరి 22,2019) ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఎస్. రమ్య(23) అనే యువతిని దారుణంగా హత్య చేశాడు. యువతి గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్లో గణితం టీచర్గా పని చేస్తో�