Home » Tamil Nadu Road Accident
ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో టూరిస్టు బస్సులో 54 మంది ఉన్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదంజరిగింది. కారు, కంటైనర్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.