Home » Tamil Nadu
సమాజంలో స్త్రీకి ఓ గుర్తింపు ఉంది. అది ఆమె భర్త చనిపోయిన తరువాత కూడా ఉంటుంది. భర్త చనిపోయిన స్త్రీని దేవాలయంలోకి రాకుండా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు అంటూ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా టమాటాలు కిలో రూ.20 నుంచి రూ.250 అమ్ముతుంటే ఇద్దరు రైతు సోదరులు మాత్రం కిలో టమాటాలు రూ.80కే అమ్ముతున్నారు. టమాటా పంటవేసిన ఆ రైతు సోదరులను ఎంతోమంది అవహేళన చేసినవారే మార్కెట్ ధర కంటే తక్కువ అమ్ముతున్న వారిని అభినందిస్తున్నారు.
దేవతలకైనా దేవుళ్లకైనా పూలతో పూజలు చేస్తారు. కొబ్బరి కాయలు కొట్టి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఇది టమాటాల కాలం. కాబట్టి దేవళ్లకు,దేవతలకు చేసే పూజల్లో టమాటాలు వచ్చి చేరాయి. అమ్మవారికి టమాటాలతో పూజలు చేసి టమాటాల దండలు వేసి టమాటాలే నైవే
చేసింది నేరమైతే శిక్ష తప్పదని న్యాయస్థానం మరోసారి నిరూపించింది. రిటైర్ అయినా శిక్ష అనుభవించి తీరాలను తీర్పునిచ్చింది. 82 ఏళ్ల వ్యక్తికి ఏకంగా 383 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పాళయపేటలో టపాసుల గోదాంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగిన గోదాం నివాస సముదాయాల మధ్యనే ఉండటంతో పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి.
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
డెలివరీ ఏజెంట్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. అతని కష్టం ఫలించి అందులో విజయం సాధించాడు. అతని విజయాన్ని జొమాటో తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
వరుసగా టమాటా దొంగతనాల గురించి చూస్తున్నాం. ఇక టమాటా లారీని హైజాక్ చేశారు ఓ ముఠా. రైతును లారీలోంచి నెట్టేసి లారీతో పాటు పరారయ్యారు.
తన రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచింది. కొడుకును చదివించే ఓపిక ఇక ఆ తల్లి శరీరంలో లేకపోయింది. కానీ తాను లేకపోయినా తన కొడుకు భవిష్యత్తు బాగుండాలనుకంది. దీంతో దారుణానికి పాల్పడింది. తన ప్రాణాన్నే త్యాగం చేసింది.
ఇళయదళపతి విజయ్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నాడా..? మంగళవారం నాడు 15 జిల్లాలకు చెందిన ప్రజా సంఘాలతో జరిగిన సమావేశంలో దీని పై..