Home » Tamil Nadu
10 ఏళ్ల వయస్సులో తప్పిపోయిన బాలిక సోషల్ మీడియా పుణ్యమాని 20 ఏళ్ల తరువాత కుటుంబాన్ని కలుసుకుంది.
ఓ వివాహ వేడుకలో నృత్యం చేయడం కోసం హిమబిందు అనే డ్యాన్సర్ ఇద్దరు యువకులతో సహా 10 మంది డ్యాన్సర్ లతో కలిసి ఈ నెల (సెప్టెంబర్) 11న యాలగిరికి వెళ్ళారు. ఈ క్రమంలో తాను బస చేసిన రిసార్ట్స్ లోని గదిలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని హిమబిందు మరణించారు.
రైతు అంటే కష్టపడి పంటలు పడిస్తాడు. కానీ ఓ రైతు మాత్రం పులిపై పగపట్టాడు. పక్కా ప్లాన్ వేసి అంతమొందించాడు. పులులపై ప్రతీకారం తీర్చుకున్నాడు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడు అధికార పార్టీ డీఎంకేని ఆయన డెంగీ, మలేరియా, కోసుగా అభివర్ణించారు.
బిస్కెట్ తయారీ సంస్థ రోజుకు సుమారు 50లక్షల బిస్కెట్లు తయారు చేస్తొంది. ఒక్కో బిస్కెట్ ఖరీదు రూ. 75పైసలు. ప్యాకెట్లో ఒక బిస్కెట్ తగ్గించడం వల్ల రోజుకు రూ. 29లక్షల మోసానికి సంస్థ పాల్పడుతుందని
ఈ ఘటన జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. పాపం, నొప్పి భరించలేక సాయం కోసం ఆ ఏనుగు చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. Tamil Nadu - Elephant Dies
దళిత మహిళ వంట చేసిందని తినడానికి ఓ స్కూల్లో విద్యార్ధులు నిరాకరించారు. తమిళనాడులో ఓ స్కూల్లో జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్కూలుని సందర్శించి విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు.
ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో ఎనిమిది మంది ఉన్నారు. ఈంగూర్కు చెందిన ఎనిమిది మంది వ్యాన్లో పెరుంతురై వైపు వెళుతున్నారు.
తమిళనాడు గవర్నర్కు ఓ లేఖ పంపాను. బంధుప్రీతి వల్ల మంత్రి అయిన స్టాలిన్ బేటా(ఉదయనిధి స్టాలిన్)పై చర్యలు తీసుకోవాలని కోరాను.